రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కోరారు....
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ "స్వామిత్వా పథకం" కింద ఆస్తి కార్డుల భౌతిక పంపిణీని వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. అనంతరం ఈ పథకం లబ్ధిదారులతో ముచ్చటించారు.
ఈ రోజు తమ ఇంటి ఆస్తి కార్డులు పొందిన ‘స్వామిత్వా పథకం’...
విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పింఛను పొందేలా నిబంధనలను సడలించారు. ఒకవేళ సదరు కుమార్తెకు విడాకుల మంజూరు పూర్తికాకున్నా, విడాకుల కోసం ఆమె న్యాయస్థానానికి అర్జీ పెట్టుకుని ఉన్నా కుటుంబ పింఛను పొందేందుకు...